Exclusive

Publication

Byline

ఆ రూల్ ఉన్నట్టా..? లేనట్టా...? అయోమయంలో 'రాజీవ్ యువ వికాసం' దరఖాస్తుదారులు...!

Telangana, మే 18 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి అన్ని జిల్లాల నుంచి భారీగ... Read More


త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ - ఆ ఆరుగురు ఎవరు......?

Telangana, మే 18 -- తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్న దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరల... Read More


ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్...! ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

భారతదేశం, మే 18 -- ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 20 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మే 16 నుంచి 17 వరకు ... Read More


రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు... నిమిషం నిబంధన అమలు..!

Andhrapradesh, మే 18 -- రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపట్నుంచి (మే 19) మే 27 వరకు పరీక్షలు జరనగున్నాయి. ఈ పరీక్షలకు 3.62 లక్... Read More


తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.... సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, మే 18 -- ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చ... Read More


ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

Andhrapradesh,vijayawada, మే 18 -- ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే వీటిని రెగ్యూలర్ రిక్రూట్ మెంట్ కాకుండా..... Read More


చార్మినార్ పాతబస్తీలో తీవ్ర విషాదం - అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య

Hyderabad, మే 18 -- హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల... Read More


చార్మినార్ పాతబస్తీలో తీవ్ర విషాదం - అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hyderabad, మే 18 -- చార్మినార్ కు సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోల... Read More


కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా..? మీ మొబైల్​లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు..! ఇలా చేయండి

భారతదేశం, మే 17 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త రైస్ కార్డ్ కోసం దర... Read More


ఏపీ మెగా డీఎస్సీకి 5 లక్షలకుపైగా దరఖాస్తులు - ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల

Andhrapradesh,amaravati, మే 17 -- ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాగా.. మే 15 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అయితే ఈసారి ఈ మెగా డీఎస్సీకి ... Read More