Exclusive

Publication

Byline

ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం - కండక్టర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందిక... Read More


ఇగ్నోలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

Telangana, ఆగస్టు 19 -- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2025 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయ... Read More


ఏపీలో 'పీ4' అమలు ప్రారంభం - ఇప్పటివరకు 13 లక్షల కుటుంబాలు దత్తత, సీఎం చంద్రబాబు వంతుగా 250 కుటుంబాలు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయమూ పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం... Read More


భూమి నమోదు కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్

Telangana,ranagreddy, ఆగస్టు 19 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా రంగారెడ్డి జిల్... Read More


తీరం దాటనున్న వాయుగుండం - ఇవాళ ఏపీలో భారీ వర్షాలు..! తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు

Andhrapradesh, ఆగస్టు 19 -- బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ(ఆగస్ట్ 19) ఉదయానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం ... Read More


కేంద్రం స్పందించకపోవడం దారుణం...! రాష్ట్రానికి తక్షణమే యూరియా సరఫరా చేయాలి - సీఎం రేవంత్

Telagana,hyderabad, ఆగస్టు 19 -- యూరియా కొరత రాష్ట్రంలోని అన్నదాతలను కలవరపెడుతోంది. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పీఏసీఎస్‌లకు(ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం)యూరియా లోడ్‌ వస్తుందనే సమాచ... Read More


సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు - అదేరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Andhrapradesh,tirumala, ఆగస్టు 19 -- తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు. అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం అన్... Read More


ఉద్ధృతంగా కృష్ణా,గోదావరి..! ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

Telanagna,andhrapradesh, ఆగస్టు 19 -- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్... Read More


అల్లూరి జిల్లాలో కూంబింగ్..! మావోలు తారసపడడంతో కాల్పులు - ఒకరు అరెస్ట్...!

భారతదేశం, ఆగస్టు 18 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ, చింతగుప్ప ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. తనిఖీల సందర్భంగా మావోయిస్టులు.... Read More


ఇంజినీరింగ్ అడ్మిషన్లు : ఇవాళ, రేపు టీజీ ఈఏపీసెట్ 'ఇంటర్నల్ స్లైడింగ్‌' - ఇదే లాస్ట్ ఛాన్స్..!

Telangana, ఆగస్టు 18 -- రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఈఏపీసెట్ ఫైన్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్... Read More